ట్రాఫిక్ చెల్లింపు ఫేక్ స్కామ్.. హెచ్చరిక జారీ
- November 05, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని ప్రజలను కోరుతూ నకిలీ స్పామ్ సందేశాల గురించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ సందేశాలు లేదా తెలియని మూలం ఉన్న వెబ్సైట్లలో చలానాలు చెల్లించవద్దని పిలుపునిచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడానికి బోగస్ లింక్తో వ్యక్తులకు నకిలీ సందేశాలు పంపబడుతున్నాయని, అలాంటి లింక్లపై క్లిక్ చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. వ్యక్తులకు వ్యతిరేకంగా ఏవైనా ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ 'సహెల్ యాప్'పై హెచ్చరికలను పంపుతుందని అధికార యంత్రాంగం నిర్ధారిస్తుంది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి