ట్రాఫిక్ చెల్లింపు ఫేక్ స్కామ్.. హెచ్చరిక జారీ
- November 05, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని ప్రజలను కోరుతూ నకిలీ స్పామ్ సందేశాల గురించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ సందేశాలు లేదా తెలియని మూలం ఉన్న వెబ్సైట్లలో చలానాలు చెల్లించవద్దని పిలుపునిచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడానికి బోగస్ లింక్తో వ్యక్తులకు నకిలీ సందేశాలు పంపబడుతున్నాయని, అలాంటి లింక్లపై క్లిక్ చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. వ్యక్తులకు వ్యతిరేకంగా ఏవైనా ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ 'సహెల్ యాప్'పై హెచ్చరికలను పంపుతుందని అధికార యంత్రాంగం నిర్ధారిస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









