గాజా కాల్పుల విరమణ కోసం ఖతార్ చర్చలు.. త్వరలో 10-15 బందీలు విడుదల!
- November 09, 2023
దోహా: ఒకటి లేదా రెండు రోజుల కాల్పుల విరమణకు బదులుగా గాజాలో ఉన్న 10-15 మంది బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ -హమాస్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమచారం. అక్టోబర్ 20న హమాస్ ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. ఆతర్వాత వృద్ధ ఇజ్రాయెల్ మహిళలను కొన్ని రోజుల తర్వాత విడుదల చేశారు. హమాస్ ఇజ్రాయెల్పై చేసిన ఆకస్మిక దాడిలో 1,400 మంది చనిపోయారు. అనంతరం హమాస్ మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు పట్టుకుపోయారు. బందీలలో ఇజ్రాయిలీలు, విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









