గాజా కాల్పుల విరమణ కోసం ఖతార్ చర్చలు.. త్వరలో 10-15 బందీలు విడుదల!
- November 09, 2023
దోహా: ఒకటి లేదా రెండు రోజుల కాల్పుల విరమణకు బదులుగా గాజాలో ఉన్న 10-15 మంది బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ -హమాస్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమచారం. అక్టోబర్ 20న హమాస్ ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. ఆతర్వాత వృద్ధ ఇజ్రాయెల్ మహిళలను కొన్ని రోజుల తర్వాత విడుదల చేశారు. హమాస్ ఇజ్రాయెల్పై చేసిన ఆకస్మిక దాడిలో 1,400 మంది చనిపోయారు. అనంతరం హమాస్ మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు పట్టుకుపోయారు. బందీలలో ఇజ్రాయిలీలు, విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







