గాజా వివాదం పై చర్చించేందుకు అరబ్- ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాలు
- November 09, 2023
రియాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై చర్చించేందుకు సౌదీ అరేబియా రాబోయే రోజుల్లో అరబ్- ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించనుందని సౌదీ అరేబియా పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్ ఫాలిహ్ బుధవారం తెలిపారు. సింగపూర్లోని బ్లూమ్బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే కొద్ది రోజుల్లో రియాద్లో అత్యవసర అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమ్మిట్ కోసం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు. మార్చిలో చైనా మధ్యవర్తిత్వ ఒప్పందం ప్రకారం టెహ్రాన్ - రియాద్ సంవత్సరాల శత్రుత్వాన్ని ముగించిన తర్వాత ఇరాన్ దేశాధినేత మొదటి పర్యటన ఇది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







