పార్కింగ్ స్థలంలో Dh125,000 చోరీ..3 గంటల్లో ఛేదించిన పోలీసులు
- November 09, 2023
యూఏఈ: చోరీకి గురైన మూడు గంటల తర్వాత అజ్మాన్ పోలీసులు 125,000 దిర్హామ్లతో కూడిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు తన పార్క్ చేసిన కారు ముందు బ్యాగ్ను మర్చిపోయాడు. బ్యాగ్ని గుర్తించిన దొంగ దానితో పరారయ్యాడు. పని నుండి తిరిగి వచ్చిన తర్వాత రషీదియాలోని తన నివాస భవనం అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో తన కారును పార్క్ చేసినట్లు భారతీయ ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందం నిందితుడిని గుర్తించి, గంటల వ్యవధిలో అతని నివాస స్థలం నుండి బ్యాగ్ను స్వాధీనం చేసుకుంది. బ్యాగ్ని గుర్తించిన తర్వాత నిందితుడు ఆ బ్యాగ్తో పారిపోయినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం ఫిర్యాదుదారుడికి నగదు ఉన్న బ్యాగును అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







