బయోమెట్రిక్ డేటా ఫోర్జరీ.. ఇద్దరు ప్రయాణికులు బహిష్కరణ
- November 11, 2023
మదీనా: నకిలీ బయోమెట్రిక్ ఫీచర్లతో సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్థానీ ప్రయాణీకులను మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బహిష్కరించారు.ఇద్దరు ప్రయాణీకులు రెసిడెన్సీ , వర్క్ నిబంధనలను ఉల్లంఘించి బహిష్కరణకు గురయ్యారని అదికారులు గుర్తించారు. రెసిడెన్సీ మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి లేదా డ్రగ్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారాన్ని నివేదించాలని భద్రతా అధికారులు పౌరులు, నివాసితులను కోరారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా పెడతామని చెప్పారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







