రియాద్లో అడుగుపెట్టిన ఇరాన్ అధ్యక్షుడు
- November 12, 2023
రియాద్: జాయింట్ అరబ్ ఇస్లామిక్ ఎక్స్ట్రార్డినరీ సమ్మిట్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని ప్రతినిధి బృందం శనివారం రియాద్కు చేరుకున్నారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రియాద్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్, ఇరాన్లోని సౌదీ రాయబారి అబ్దుల్లా అల్-అంజీ, కింగ్డమ్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీరెజా ఎనయాటి, వివిధ అధికారులు స్వాగతం పలికారు. గత 10 ఏళ్లలో ఇరాన్ అధ్యక్షుడు సౌదీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు మార్చి 2023లో పునరుద్ధరించబడ్డాయి. గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు రియాద్లో జరిగే ఉమ్మడి అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో రైసీ పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







