న్యాయ సహకారం పై ఒమన్, బహ్రెయిన్ కీలక చర్చలు
- November 13, 2023
మస్కట్: బహ్రెయిన్లోని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, కోర్టు ఛైర్మన్ షేక్ ఖలీద్ అలీ అల్ ఖలీఫా నేతృత్వంలోని బహ్రెయిన్ ప్రతినిధి బృందాన్ని ఆదివారం ఒమన్ సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయ్యద్ అల్ బుసైదీ తన కార్యాలయంలో ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఒమన్ - బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. న్యాయ రంగంలో తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. జీసీసీ సుప్రీం కోర్ట్లు, కోర్ట్ ఆఫ్ కాసేషన్ల మధ్య అభిప్రాయాలు మరియు నైపుణ్యం మార్పిడిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా బహ్రెయిన్ న్యాయ ప్రతినిధి బృందం ఒమన్ లో పర్యటిస్తుంది.
తాజా వార్తలు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం









