న్యాయ సహకారం పై ఒమన్, బహ్రెయిన్ కీలక చర్చలు
- November 13, 2023
మస్కట్: బహ్రెయిన్లోని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, కోర్టు ఛైర్మన్ షేక్ ఖలీద్ అలీ అల్ ఖలీఫా నేతృత్వంలోని బహ్రెయిన్ ప్రతినిధి బృందాన్ని ఆదివారం ఒమన్ సుప్రీంకోర్టు ఛైర్మన్ సయ్యద్ ఖలీఫా సయ్యద్ అల్ బుసైదీ తన కార్యాలయంలో ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఒమన్ - బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. న్యాయ రంగంలో తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. జీసీసీ సుప్రీం కోర్ట్లు, కోర్ట్ ఆఫ్ కాసేషన్ల మధ్య అభిప్రాయాలు మరియు నైపుణ్యం మార్పిడిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా బహ్రెయిన్ న్యాయ ప్రతినిధి బృందం ఒమన్ లో పర్యటిస్తుంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







