గాజాలో ఖతార్ సంస్థపై ఇజ్రాయెల్ దాడి..తీవ్రంగా ఖండించిన యూఏఈ
- November 14, 2023
యూఏఈ: గాజా ప్రధాన కార్యాలయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున ఖతార్ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. పౌరుల జీవితాలను సంరక్షించడం, తక్షణ, సురక్షితమైన, స్థిరమైన మరియు మానవతావాద, ఉపశమనం మరియు బాధితులకు వైద్య సహాయాన్ని అందించడం తక్షణ ప్రాధాన్యత అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ ఒప్పందాలతో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌరులు, పౌర సంస్థలను రక్షించడం ముఖ్యమైనదన్నారు. మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ పాటించాలని కోరింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో పరిస్థితికి మరింత ఆజ్యం పోయడాన్ని నివారించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని యూఏఈ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి