సందర్శకులను ఆకట్టుకుంటున్న దుబాయ్ ఎయిర్షో
- November 14, 2023
యూఏఈ: దుబాయ్ ఎయిర్షో 2023లో సోమవారం దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూఏఈ ఏవియేషన్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకునే ఫ్లైబై సామర్థ్యాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రయాణీకుల విమానం ఐకానిక్ ఎమిరేట్స్ A380, యూఏఈ ఎయిర్ డిస్ప్లే టీమ్, అల్ ఫుర్సాన్ ఇందులో పాల్గొన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు స్మోక్ ట్రయల్స్ ప్రేక్షలను ఆకట్టుకున్నది. ఎమిరేట్స్ బోయింగ్ 777, ఎతిహాద్ ఎయిర్బస్ 350, ఎయిర్ అరేబియా ఎయిర్బస్ 320 మరియు ఫ్లైదుబాయి బోయింగ్ 737 ఆకాశంలో అద్భుతంగా దూసుకుపోయాయి. వందలాది మంది ప్రేక్షకులు ఆ క్షణాలను వారి కెమెరాలలో బంధించారు. ఎయిర్ షో నవంబర్ 17 వరకు జరుగనుంది. వైమానికి ప్రదర్శనలు దుబాయ్ వరల్డ్ సెంటర్లోని స్కైవ్యూ గ్రాండ్స్టాండ్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







