వింటర్లో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.!
- November 16, 2023
చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా వుంటుంది. తద్వారా అనేక రకాల జబ్బులు ఈజీగా ఎటాక్ చేస్తుంటాయ్. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయ్.
వాటి నుంచి తట్టుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి ఈ కాలంలో. ఈ కాలంలో వచ్చే శీతాఫలంతో పాటూ, ‘సి’ విటమిన్ అధికంగా వుండే నారింజ పండును ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ కాలంలో వచ్చే ఫ్లూ నుంచి శరీరం తట్టుకోవడానికి తగినంత ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాయ్.. అలాగే, బొప్పాయి పండు కూడా.
చలికాలంలో చర్మం ముడుచుకుపోవడాన్ని బొప్పాయి నియంత్రిస్తుంది. శరీరానికి తగినంత తేమనందించి కాపాడుతుంది.
స్ట్రాబెర్రీలోనూ అధికంగా సి విటమిన్ వుంటుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. ఈ పండును డైరెక్ట్గా తీసుకున్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఈ కాలంలో మంచి ఫలితం వుంటుంది.
డ్రాగన్ ప్రూట్స్, ఖర్జూరం కూడా ఈ కాలంలో తినాల్సిన పండ్ల లిస్టులో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!