వింటర్లో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.!
- November 16, 2023చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా వుంటుంది. తద్వారా అనేక రకాల జబ్బులు ఈజీగా ఎటాక్ చేస్తుంటాయ్. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయ్.
వాటి నుంచి తట్టుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి ఈ కాలంలో. ఈ కాలంలో వచ్చే శీతాఫలంతో పాటూ, ‘సి’ విటమిన్ అధికంగా వుండే నారింజ పండును ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ కాలంలో వచ్చే ఫ్లూ నుంచి శరీరం తట్టుకోవడానికి తగినంత ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాయ్.. అలాగే, బొప్పాయి పండు కూడా.
చలికాలంలో చర్మం ముడుచుకుపోవడాన్ని బొప్పాయి నియంత్రిస్తుంది. శరీరానికి తగినంత తేమనందించి కాపాడుతుంది.
స్ట్రాబెర్రీలోనూ అధికంగా సి విటమిన్ వుంటుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. ఈ పండును డైరెక్ట్గా తీసుకున్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఈ కాలంలో మంచి ఫలితం వుంటుంది.
డ్రాగన్ ప్రూట్స్, ఖర్జూరం కూడా ఈ కాలంలో తినాల్సిన పండ్ల లిస్టులో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..