ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రారంభం

- November 17, 2023 , by Maagulf
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రారంభం

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఛత్తీస్ గడ్ లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఛత్తీస్ గడ్ లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com