నవంబర్ 19న దుబాయ్ లో మెగా రక్తదాన శిబిరం
- November 17, 2023
దుబాయ్: యూఏఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 19న(ఆదివారం) దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో FOI ఈవెంట్స్ LLC(దుబాయ్) మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది. రక్తదాన శిబిరం ఉదయం 8.00 గంటల నుండి దుబాయ్ లోని అల్ జద్దాఫ్ DHA హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం (https://www.foieventsllc.com/registration/) లింక్ని ఉపయోగించాలని కోరారు. మరింత సమాచారం కోసం మెయిల్([email protected]) లేదా ఆనంద్ జోషి (055 897 3496), భాగ్య రాజ్ (056 387 3299) లను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







