నవంబర్ 19న దుబాయ్ లో మెగా రక్తదాన శిబిరం
- November 17, 2023
దుబాయ్: యూఏఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 19న(ఆదివారం) దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో FOI ఈవెంట్స్ LLC(దుబాయ్) మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది. రక్తదాన శిబిరం ఉదయం 8.00 గంటల నుండి దుబాయ్ లోని అల్ జద్దాఫ్ DHA హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం (https://www.foieventsllc.com/registration/) లింక్ని ఉపయోగించాలని కోరారు. మరింత సమాచారం కోసం మెయిల్([email protected]) లేదా ఆనంద్ జోషి (055 897 3496), భాగ్య రాజ్ (056 387 3299) లను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!