నవంబర్ 19న దుబాయ్ లో మెగా రక్తదాన శిబిరం
- November 17, 2023
దుబాయ్: యూఏఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 19న(ఆదివారం) దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో FOI ఈవెంట్స్ LLC(దుబాయ్) మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తోంది. రక్తదాన శిబిరం ఉదయం 8.00 గంటల నుండి దుబాయ్ లోని అల్ జద్దాఫ్ DHA హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం (https://www.foieventsllc.com/registration/) లింక్ని ఉపయోగించాలని కోరారు. మరింత సమాచారం కోసం మెయిల్([email protected]) లేదా ఆనంద్ జోషి (055 897 3496), భాగ్య రాజ్ (056 387 3299) లను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







