కువైట్ చమురు మంత్రితో భారత రాయబారి కీలక చర్చలు
- November 17, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గురువారం ఉప ప్రధాన మంత్రి మరియు చమురు మంత్రి మరియు ఆర్థిక మరియు పెట్టుబడుల సహాయ మంత్రి అయిన హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ సాద్ హమద్ నాసిర్ అల్-బరాక్ను కలిశారు. ఈ సందర్భంగాద్వైపాక్షిక ఆర్థిక మరియు పెట్టుబడి సహకారంపై చర్చించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ సహకారాన్ని మరింతగా పెంచడానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో ఆదర్శ్ స్వైకా చర్చించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







