గాయపడిన పిల్లలతో అబుధాబి చేరిన విమానం
- November 18, 2023
యూఏఈ: యూఏఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు గాజా నుంచి తొలి బ్యాచ్ పాలస్తీనా చిన్నారులు శనివారం ఉదయం అబుధాబి చేరుకున్నారు. ఎమర్జెన్సీ టీమ్లు, అంబులెన్స్లు ద్వారా చిన్నారులను అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం టార్మాక్ నుంచి ఆస్పత్రులకు తరలించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. మానవతా ప్రయత్నాలలో భాగంగా యూఏఈ చిన్నారులకు వైద్య చికత్సలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 1,000 మంది పాలస్తీనా పిల్లలు యూఏఈ చేరుకున్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!