గాయపడిన పిల్లలతో అబుధాబి చేరిన విమానం
- November 18, 2023
యూఏఈ: యూఏఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు గాజా నుంచి తొలి బ్యాచ్ పాలస్తీనా చిన్నారులు శనివారం ఉదయం అబుధాబి చేరుకున్నారు. ఎమర్జెన్సీ టీమ్లు, అంబులెన్స్లు ద్వారా చిన్నారులను అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం టార్మాక్ నుంచి ఆస్పత్రులకు తరలించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. మానవతా ప్రయత్నాలలో భాగంగా యూఏఈ చిన్నారులకు వైద్య చికత్సలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 1,000 మంది పాలస్తీనా పిల్లలు యూఏఈ చేరుకున్నారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







