కువైట్లో ఆత్మాహుతి దాడి లో 27 మంది మృతి
- June 27, 2015
కువైట్ రాజధానిలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 27 మంది భక్తులు మరణించారు. ఈ ఘటనకు తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ యొక్క అనుబంధ సంస్థ ఐన నాజ్డ్ ప్రావిన్స్ సభ్యుడు - అబూ సులైమాన్ అల్ మువహ్హిద్ అనే వ్యక్తి కారణమని తెలియవచ్చింది. ఇతడు, గ్యాస్ కానిస్టార్ లను కలిగియున్న గోడౌన్ ను, డెలివరీ వేన్ తో ఢీకొనటం వలన మొదటి విస్ఫోటనం సంభవించింది. అనంతరం అతడు ఆ కానిస్టార్ లను తెరవాడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరస్టు చేశారు. ఈ ఘటనను, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ, కువైట్ కు బహ్రైన్ మద్దతు ప్రకటించింది. కువైట్ కాబినెట్, ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, రక్షకదళాలను, పోలీసు వారిని అప్రమత్తం చేసి, నేడుసంతాప దినంగా ప్రకటించింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









