APSRTC ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్
- December 12, 2023
అమరావతి: APSRTC ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. జనవరి నుంచి జీతాలతోపాటూ అలవెన్సులను కూడా కలిపి చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. అలవెన్సులు ఆలస్యంగా చెల్లిస్తున్న అంశం సమస్యగా మారుతోందని గుర్తించింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా… ఇకపై జీతంతో పాటే ఇవ్వనుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు అసంతృప్తితో ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్న సీఎం జగన్.. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..









