ఈ డిసెంబర్లో లుసైల్ మ్యూజియం ప్రారంభం!
- December 13, 2023
దోహా: ప్రఖ్యాత ఆర్కిటెక్ట్లు హెర్జోగ్ & డి మెయురాన్ రూపొందించిన లుసైల్ మ్యూజియం ఈ డిసెంబర్లో ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతుంది. ఖతార్ మ్యూజియమ్స్ ఛైర్పర్సన్ హెచ్ఈ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తన పోడ్కాస్ట్ “ది పవర్ ఆఫ్ కల్చర్” ప్రారంభ ఎపిసోడ్లో ఈ మేరకు ప్రకటించారు. "లుసైల్ మ్యూజియం అనేది మన కాలంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలపై నిర్మాణాత్మక సంభాషణ మరియు చర్చను పెంపొందించే ఆలోచనలు, దృక్కోణాల ఉద్యమంలో పాతుకుపోయిన పూర్తిగా కొత్త రకమైన సంస్థ." అని షేఖా మయాస్సా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష