కొత్త రెసిడెన్సీ చట్టం. విజిటర్స్ కు మూడు నెలల వీసా!
- December 15, 2023
కువైట్: ప్రతిపాదిత కొత్త రెసిడెన్సీ చట్టం విజిట్ వీసా కోసం ముందుగా ఒక నెలji బదులుగా మూడు నెలల రెసిడెన్సీని అనుమతించనుంది. అంతర్గత వ్యవహారాల మంత్రి ఆమోదంతో త్వరలోనే అధికారికి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కొత్త రెసిడెన్సీ చట్టంలో కువైట్ను సందర్శించి, రెసిడెన్సీ లేకుండా ఉల్లంఘించి ఇక్కడే ఉంటున్న విదేశీయుడికి భారీ జరిమానా విధించబడింది. పెనాల్టీలో ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు/లేదా KD 1,000 మరియు KD 2,000 మధ్య జరిమానా ఉంటుంది. ఒక ప్రవాసుడు తన నివాస అవసరాలను ఉల్లంఘించి, తన స్వంత స్పాన్సర్ల కోసం కాకుండా ఇతర స్పాన్సర్ల కోసం పనిచేసిన సందర్భంలో తప్పనిసరిగా KD 3,000 చెల్లించాలని కొత్త చట్టం నిర్దేశిస్తుంది. కొత్త చట్టం 2024 ప్రారంభం నాటికి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







