షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు నైట్ టూర్ ప్రారంభం
- December 29, 2023
యూఏఈ: అబుదాబి షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సందర్శకుల కోసం నైట్ టూర్ ని ప్రవేశపెట్టింది. ఈమేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మసీదు అధికారులు వెల్లడించారు. సురా ఈవినింగ్ కల్చరల్ టూర్స్ పర్యాటకులకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మసీదుకు ప్రవేశం కల్పిస్తుంది. ఇదిప్పుడు ప్రజలకు 24 గంటలు తెరిచి ఉంచుతుంది. కొత్త సేవ ప్రత్యేకంగా పనివేళల వెలుపల సందర్శకుల కోసం రూపొందించబడింది. మసీదు 16వ వార్షికోత్సవం సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన పర్యటనలను ప్రకటించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







