ఆకట్టుకుంటున్న ఎడారి సరస్సుల మధ్యలో ‘కేఫ్’
- January 10, 2024
యూఏఈ: దుబాయ్లోని అల్ మర్మూమ్ లేక్స్ కొత్త వాటర్ఫ్రంట్ కేఫ్ ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ బౌండ్ బర్గర్స్, సిలేజ్ మరియు స్టఫ్డ్ బన్స్ అనే మూడు వెంచర్ల సహకారంతో ఏర్పాటు చేశారు. తన సందర్శన సందర్భంగా షేక్ మహమ్మద్ అక్కడ పెయింటింగ్పై ఆటోగ్రాఫ్ చేసారు. ‘లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేఫ్ సాయంత్రం 4 గంటల వరకు తెరిచిఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకుల కోసం ఇక్కడ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









