ఆకట్టుకుంటున్న ఎడారి సరస్సుల మధ్యలో ‘కేఫ్’
- January 10, 2024
యూఏఈ: దుబాయ్లోని అల్ మర్మూమ్ లేక్స్ కొత్త వాటర్ఫ్రంట్ కేఫ్ ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ బౌండ్ బర్గర్స్, సిలేజ్ మరియు స్టఫ్డ్ బన్స్ అనే మూడు వెంచర్ల సహకారంతో ఏర్పాటు చేశారు. తన సందర్శన సందర్భంగా షేక్ మహమ్మద్ అక్కడ పెయింటింగ్పై ఆటోగ్రాఫ్ చేసారు. ‘లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేఫ్ సాయంత్రం 4 గంటల వరకు తెరిచిఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకుల కోసం ఇక్కడ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







