ఆకట్టుకుంటున్న ఎడారి సరస్సుల మధ్యలో ‘కేఫ్’
- January 10, 2024
యూఏఈ: దుబాయ్లోని అల్ మర్మూమ్ లేక్స్ కొత్త వాటర్ఫ్రంట్ కేఫ్ ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ బౌండ్ బర్గర్స్, సిలేజ్ మరియు స్టఫ్డ్ బన్స్ అనే మూడు వెంచర్ల సహకారంతో ఏర్పాటు చేశారు. తన సందర్శన సందర్భంగా షేక్ మహమ్మద్ అక్కడ పెయింటింగ్పై ఆటోగ్రాఫ్ చేసారు. ‘లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేఫ్ సాయంత్రం 4 గంటల వరకు తెరిచిఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకుల కోసం ఇక్కడ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







