గాజా పరిస్థితిపై ఒమన్ విదేశాంగ మంత్రి సమీక్ష
- January 11, 2024
మస్కట్: గాజా స్ట్రిప్లోని నివాసితుల విషాదకరమైన, మానవతావాద పరిస్థితిపై ఈజిప్ట్ విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ సమేహ్ షౌక్రీ, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సెలెన్సీ అహ్మద్ అబౌల్ ఘైట్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసాయిదీ చర్చించారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనా జనాభా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. దీంతోపాటు పాలస్తీనా పౌరులకు అవసరమైన అత్యవసర ఆహారం, వైద్య సదుపాయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







