గాజా పరిస్థితిపై ఒమన్ విదేశాంగ మంత్రి సమీక్ష
- January 11, 2024
మస్కట్: గాజా స్ట్రిప్లోని నివాసితుల విషాదకరమైన, మానవతావాద పరిస్థితిపై ఈజిప్ట్ విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ సమేహ్ షౌక్రీ, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సెలెన్సీ అహ్మద్ అబౌల్ ఘైట్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసాయిదీ చర్చించారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనా జనాభా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. దీంతోపాటు పాలస్తీనా పౌరులకు అవసరమైన అత్యవసర ఆహారం, వైద్య సదుపాయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









