గాజా పరిస్థితిపై ఒమన్ విదేశాంగ మంత్రి సమీక్ష
- January 11, 2024
మస్కట్: గాజా స్ట్రిప్లోని నివాసితుల విషాదకరమైన, మానవతావాద పరిస్థితిపై ఈజిప్ట్ విదేశాంగ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ సమేహ్ షౌక్రీ, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సెలెన్సీ అహ్మద్ అబౌల్ ఘైట్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసాయిదీ చర్చించారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనా జనాభా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు స్ట్రిప్పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. దీంతోపాటు పాలస్తీనా పౌరులకు అవసరమైన అత్యవసర ఆహారం, వైద్య సదుపాయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







