గవర్నర్ తమిళిసైకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనూప్ చక్రవర్తి
- January 13, 2024
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు శ్రీమాన్ గ్రూప్స్ సంస్థ అధినేత అనూప్ చక్రవర్తి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ క్యాలెండర్, వెంకేటేశ్వర స్వామి ఫోటో జ్ఞాపికను గవర్నర్ కు అందజేశారు.శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా టీటీడీ ఎల్ఏసీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా అనూప్ చక్రవర్తిని గవర్నర్ సన్మానించారు. అలాగే శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా అనూప్ చక్రవర్తి చేస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కిట్ పెన్సిల్, నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్స్ లను ఆయన అందజేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







