గవర్నర్ తమిళిసైకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనూప్ చక్రవర్తి
- January 13, 2024
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు శ్రీమాన్ గ్రూప్స్ సంస్థ అధినేత అనూప్ చక్రవర్తి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ క్యాలెండర్, వెంకేటేశ్వర స్వామి ఫోటో జ్ఞాపికను గవర్నర్ కు అందజేశారు.శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా టీటీడీ ఎల్ఏసీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా అనూప్ చక్రవర్తిని గవర్నర్ సన్మానించారు. అలాగే శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా అనూప్ చక్రవర్తి చేస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కిట్ పెన్సిల్, నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్స్ లను ఆయన అందజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









