గవర్నర్ తమిళిసైకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అనూప్ చక్రవర్తి
- January 13, 2024హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు శ్రీమాన్ గ్రూప్స్ సంస్థ అధినేత అనూప్ చక్రవర్తి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ క్యాలెండర్, వెంకేటేశ్వర స్వామి ఫోటో జ్ఞాపికను గవర్నర్ కు అందజేశారు.శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా టీటీడీ ఎల్ఏసీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా అనూప్ చక్రవర్తిని గవర్నర్ సన్మానించారు. అలాగే శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా అనూప్ చక్రవర్తి చేస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శ్రీమాన్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ కిట్ పెన్సిల్, నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్స్ లను ఆయన అందజేశారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్