ఆయోధ్యకు నూతనంగా రెండు విమాన సర్వీసులు
- January 17, 2024
ఆయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయం, రైల్వే జంక్షన్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజాగా అయోధ్యలో విమాన సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రెండు కొత్త విమానాలను ప్రారంభించారు. అందులో ఒకటి అయోధ్య - బెంగళూరుకు, మరొకటి అయోధ్య - కోల్కతాకు సేవాలందించనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







