జిలీబ్లో నాలుగు వాహనాలు దగ్ధం
- January 20, 2024
కువైట్: జ్లీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో 4 వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశాయి. జిలీబ్ ప్రాంతంలో పార్క్ చేసిన రెండు ట్రైలర్లు, ఒక బస్సు మరియు కారుపై మంటలు వ్యాపించాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







