రియాద్లో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టు ప్రారంభం
- January 23, 2024
రియాద్: గ్రీవెన్స్ బోర్డు అధ్యక్షుడు మరియు అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఖలీద్ అల్-యూసెఫ్ సోమవారం రియాద్లో అడ్మినిస్ట్రేటివ్ ఇంప్లిమెంటేషన్ కోర్టును ప్రారంభించారు. రియాద్లోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు పలువురు మంత్రులు, న్యాయశాఖ సభ్యులు హాజరయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ జుడీషియల్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టు సౌదీఅరేబియాలో మొట్టమొదటిది. మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు వ్యతిరేకంగా కూడా జారీ చేయబడిన కోర్టు నిర్ణయాలను అమలు చేయడానికి అధికార పరిధిని ఇది కలిగి ఉంటుంది. చట్టంలో పేర్కొన్న నియమాలు, విధానాలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేటివ్ బాడీలకు వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ చట్టం నుండి తన అధికార పరిధిని కలిగిఉంటుందని డాక్టర్ అల్-యూసెఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







