రియాద్లో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టు ప్రారంభం
- January 23, 2024
రియాద్: గ్రీవెన్స్ బోర్డు అధ్యక్షుడు మరియు అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఖలీద్ అల్-యూసెఫ్ సోమవారం రియాద్లో అడ్మినిస్ట్రేటివ్ ఇంప్లిమెంటేషన్ కోర్టును ప్రారంభించారు. రియాద్లోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు పలువురు మంత్రులు, న్యాయశాఖ సభ్యులు హాజరయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ జుడీషియల్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టు సౌదీఅరేబియాలో మొట్టమొదటిది. మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు వ్యతిరేకంగా కూడా జారీ చేయబడిన కోర్టు నిర్ణయాలను అమలు చేయడానికి అధికార పరిధిని ఇది కలిగి ఉంటుంది. చట్టంలో పేర్కొన్న నియమాలు, విధానాలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేటివ్ బాడీలకు వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ చట్టం నుండి తన అధికార పరిధిని కలిగిఉంటుందని డాక్టర్ అల్-యూసెఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









