భారత్ మరింత పురోగమించాలి..కువైట్ అమీర్, ప్రధానమంత్రి

- January 27, 2024 , by Maagulf
భారత్ మరింత పురోగమించాలి..కువైట్ అమీర్, ప్రధానమంత్రి

కువైట్: భారత జాతీయ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేసారు.  ఈ మేరకు కేబుల్‌ పంపారు. భారతదేశం మరింత పురోగమించాలని లేఖలో హిస్ హైనెస్ అమీర్ ఆకాంక్షించారు. హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ డాక్టర్. మొహమ్మద్ సబా అల్-సలేం అల్-సబా కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అభినందనల తెలుపుతూ కేబుల్‌ను పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com