భారత్ మరింత పురోగమించాలి..కువైట్ అమీర్, ప్రధానమంత్రి
- January 27, 2024
కువైట్: భారత జాతీయ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు కేబుల్ పంపారు. భారతదేశం మరింత పురోగమించాలని లేఖలో హిస్ హైనెస్ అమీర్ ఆకాంక్షించారు. హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ డాక్టర్. మొహమ్మద్ సబా అల్-సలేం అల్-సబా కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అభినందనల తెలుపుతూ కేబుల్ను పంపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







