ఎక్స్పో దోహాలో జనవరి 30న స్కైడైవింగ్ ఈవెంట్
- January 27, 2024
దోహా: ఎక్స్పో స్కైలైన్ దాని స్కైడైవింగ్ బృందం జనవరి 30న పారాచూట్ జంప్లను ప్రదర్శించనుంది. లెఖ్వియా పారాచూట్ టీమ్ ఎక్స్పో హౌస్ ముందు సాయంత్రం 4:30 గంటలకు ఇంటర్నేషనల్ జోన్ నుండి వేల అడుగుల ఎత్తులో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. "లేఖ్వియా ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ పారాచూట్ టీమ్తో కలిసి పారాచూటింగ్ షో చూడటానికి సమయానికి చేరుకోండి" అని ఎక్స్పో 2023 దోహా తన సోషల్ మీడియాలో ప్రకటించింది. మార్చి 28న ముగిసే వరకు ఎక్స్పో యొక్క విభిన్న కార్యక్రమాలు, కార్యకలాపాలలో భాగంగా నిర్వహించే ఈవెంట్లకు హాజరు కావడానికి ఉచితం అని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









