ఫిబ్రవరి 1 నుంచి బహ్రెయిన్లో రొయ్యలపై నిషేధం
- January 29, 2024
బహ్రెయిన్: చేపల వనరులను సంరక్షించే ప్రయత్నాల్లో భాగంగా బహ్రెయిన్లో రొయ్యలను పట్టుకోవడం, వ్యాపారం చేయడం లేదా విక్రయించడంపై నిషేధం ఫిబ్రవరి 1న ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగుతుంది. మునిసిపాలిటీస్ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ వ్యవహారాలు, సముద్ర వనరుల అండర్ సెక్రటరీ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఖలీద్ అహ్మద్ హసన్ మాట్లాడుతూ.. వార్షిక నిషేధం సముద్ర వనరులను సంరక్షించడానికి గల్ఫ్ సహకార మండలి (GCC) నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీ ప్రచారాలను పర్యవేక్షక సంస్థలు, బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







