ఫిబ్రవరి 1 నుంచి బహ్రెయిన్లో రొయ్యలపై నిషేధం
- January 29, 2024
బహ్రెయిన్: చేపల వనరులను సంరక్షించే ప్రయత్నాల్లో భాగంగా బహ్రెయిన్లో రొయ్యలను పట్టుకోవడం, వ్యాపారం చేయడం లేదా విక్రయించడంపై నిషేధం ఫిబ్రవరి 1న ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగుతుంది. మునిసిపాలిటీస్ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ వ్యవహారాలు, సముద్ర వనరుల అండర్ సెక్రటరీ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఖలీద్ అహ్మద్ హసన్ మాట్లాడుతూ.. వార్షిక నిషేధం సముద్ర వనరులను సంరక్షించడానికి గల్ఫ్ సహకార మండలి (GCC) నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీ ప్రచారాలను పర్యవేక్షక సంస్థలు, బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తాయన్నారు.
తాజా వార్తలు
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!







