పాకిస్థాన్లో పేలుళ్లను తీవ్రంగా ఖండించిన ఖతార్
- February 09, 2024
దోహా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో జరిగిన పేలుళ్లను ఖతార్ తీవ్రంగా ఖండించింది. హింస మరియు ఉగ్రవాదం విషయంలో తమ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ, బాధిత కుటుంబాలకు మరియు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు ప్రజలకు తాపాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









