పాకిస్థాన్లో పేలుళ్లను తీవ్రంగా ఖండించిన ఖతార్
- February 09, 2024
దోహా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో జరిగిన పేలుళ్లను ఖతార్ తీవ్రంగా ఖండించింది. హింస మరియు ఉగ్రవాదం విషయంలో తమ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ, బాధిత కుటుంబాలకు మరియు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు ప్రజలకు తాపాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







