పాకిస్థాన్లో పేలుళ్లను తీవ్రంగా ఖండించిన ఖతార్
- February 09, 2024
దోహా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో జరిగిన పేలుళ్లను ఖతార్ తీవ్రంగా ఖండించింది. హింస మరియు ఉగ్రవాదం విషయంలో తమ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ, బాధిత కుటుంబాలకు మరియు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు ప్రజలకు తాపాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







