మా తండ్రి బ్రతికి ఉన్న సమయంలో ఈ అవార్డు వస్తే ఎంతో సంతోషించే వారు: సౌమ్యా స్వామినాథన్
- February 09, 2024
న్యూఢిల్లీ: ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంఎస్ స్వామినాథన్ కూతురు, డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో ఈ అవార్డు వస్తే ఆయన కూడా ఎంతో సంతోషించేవారని ఆమె అన్నారు. తన తండ్రి ఎన్నడు కూడా అవార్డుల కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఎదురుచూడలేదని ఆమె తెలిపారు. చేసిన పనుల ద్వారానే ఆయన ప్రేరణ పొంది ముందుకు వెళ్లారని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







