తీవ్రవాద గ్రూపుల సైబర్ దాడులను అడ్డుకున్న యూఏఈ సెక్యూరిటీ కౌన్సిల్
- February 10, 2024
యూఏఈ: దేశంలోని అనేక కీలకమైన మరియు వ్యూహాత్మక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాద సంస్థలు జరిపిన సైబర్టాక్లను అడ్డుకున్నట్లు యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. అన్ని సంబంధిత అధికారుల సహకారంతో దేశవ్యాప్తంగా సైబర్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసినట్లు కౌన్సిల్ తెలిపింది. ఈ వ్యవస్థలు ఈ తీవ్రవాద సైబర్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగాయని, దేశ భద్రతను దెబ్బతీయాలని భావించే వారిని నిరోధించగలిగాయని పేర్కొంది.
సైబర్టాక్ల బారిన పడకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు మరియు వ్యక్తులు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







