రూపే కార్డును ప్రారంభించిన షేక్ మొహమ్మద్, పీఎం మోదీ
- February 13, 2024
యూఏఈ: యూఏఈలో కొత్త దేశీయ చెల్లింపు కార్డ్ ‘రూపే’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇండియాకు చెందిన డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ను అధికారికంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. తక్షణ చెల్లింపు ప్లాట్ఫారమ్ల ఇంటర్లింక్తో సహా మంగళవారం రెండు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను ఇరు దేశాధినేతలు అబుధాబిలో సమీక్షించారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









