రూపే కార్డును ప్రారంభించిన షేక్ మొహమ్మద్, పీఎం మోదీ
- February 13, 2024
యూఏఈ: యూఏఈలో కొత్త దేశీయ చెల్లింపు కార్డ్ ‘రూపే’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇండియాకు చెందిన డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ను అధికారికంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. తక్షణ చెల్లింపు ప్లాట్ఫారమ్ల ఇంటర్లింక్తో సహా మంగళవారం రెండు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను ఇరు దేశాధినేతలు అబుధాబిలో సమీక్షించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







