రూపే కార్డును ప్రారంభించిన షేక్ మొహమ్మద్, పీఎం మోదీ
- February 13, 2024
యూఏఈ: యూఏఈలో కొత్త దేశీయ చెల్లింపు కార్డ్ ‘రూపే’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇండియాకు చెందిన డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ను అధికారికంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. తక్షణ చెల్లింపు ప్లాట్ఫారమ్ల ఇంటర్లింక్తో సహా మంగళవారం రెండు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను ఇరు దేశాధినేతలు అబుధాబిలో సమీక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









