రూపే కార్డును ప్రారంభించిన షేక్ మొహమ్మద్, పీఎం మోదీ
- February 13, 2024
యూఏఈ: యూఏఈలో కొత్త దేశీయ చెల్లింపు కార్డ్ ‘రూపే’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇండియాకు చెందిన డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ను అధికారికంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. తక్షణ చెల్లింపు ప్లాట్ఫారమ్ల ఇంటర్లింక్తో సహా మంగళవారం రెండు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను ఇరు దేశాధినేతలు అబుధాబిలో సమీక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







