దిరియాలో 'ఇన్ ది నైట్' ప్రదర్శన ప్రారంభం
- February 16, 2024
రియాద్: దిరియాలోని జాక్స్ జిల్లాలోని మ్యూజియం ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్లో మ్యూజియమ్స్ కమిషన్ బుధవారం 'ఇన్ ది నైట్' ఎగ్జిబిషన్ను ఆవిష్కరించింది. మే 20 వరకు అందుబాటులో ఉండే ఈ ఎగ్జిబిట్ ను మొదటిరోజు పెద్ద సంఖ్యలో సందర్శకులు సందర్శించారు. ఇది మొరాకో, ట్యునీషియా, ఇండియా, జపాన్, అర్జెంటీనా, క్రొయేషియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చిన సుమారు 30 మంది సౌదీ మరియు అంతర్జాతీయ కళాకారుల రచనలను ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్తో పాటు సెమినార్లు, పొయెట్రీ నైట్లు మరియు ఆర్ట్ వర్క్షాప్లతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 'ఇన్ ది నైట్' ఎగ్జిబిషన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









