సైబర్ ఫ్రాడ్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష
- February 18, 2024
బహ్రెయిన్: మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు ధృవీకరించింది. నిందితుడు వ్యక్తిగత సమాచారం అప్డేట్ పేరుతో ఒక వ్యక్తిని BD1,000 మోసగించాడు. బాధితుడికి ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా తమ బ్యాంకింగ్ సమాచారాన్ని అప్డేట్ చేయమని అభ్యర్థిస్తూ మెసేజ్ పంపాడని, లింక్ను తెరిచిన తర్వాత బాధితుడు తన బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేశాడు. కొద్దిసేపటి తర్వాత బాధితుడు తన బ్యాంక్ ఖాతా నుండి BD1,000 విత్డ్రావల్ నోటిఫికేషన్ను అందుకున్నాడు. విచారణలో ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ట్రాక్ చేయడంతో నిందితుడి వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







