సైబర్ ఫ్రాడ్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష
- February 18, 2024
బహ్రెయిన్: మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు ధృవీకరించింది. నిందితుడు వ్యక్తిగత సమాచారం అప్డేట్ పేరుతో ఒక వ్యక్తిని BD1,000 మోసగించాడు. బాధితుడికి ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా తమ బ్యాంకింగ్ సమాచారాన్ని అప్డేట్ చేయమని అభ్యర్థిస్తూ మెసేజ్ పంపాడని, లింక్ను తెరిచిన తర్వాత బాధితుడు తన బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేశాడు. కొద్దిసేపటి తర్వాత బాధితుడు తన బ్యాంక్ ఖాతా నుండి BD1,000 విత్డ్రావల్ నోటిఫికేషన్ను అందుకున్నాడు. విచారణలో ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ట్రాక్ చేయడంతో నిందితుడి వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







