పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించిన యూఏఈ
- February 18, 2024
యూఏఈ: కువైట్లో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడంలో యూఏఈలోని అధికారులు సహాయం చేసారు. నిందితుడి వద్ద నుండి 300,000 కంటే ఎక్కువ కువైట్ దినార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫోర్జరీ, పత్రాలు, ఇన్వాయిస్లను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో పేర్కొంది. అతడు దేశం విడిచి పారిపోయే ముందు యూఏఈ అధికారులు పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







