పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించిన యూఏఈ

- February 18, 2024 , by Maagulf
పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించిన యూఏఈ

యూఏఈ: కువైట్‌లో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడంలో యూఏఈలోని అధికారులు సహాయం చేసారు. నిందితుడి వద్ద నుండి 300,000 కంటే ఎక్కువ కువైట్ దినార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫోర్జరీ, పత్రాలు, ఇన్‌వాయిస్‌లను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో పేర్కొంది. అతడు దేశం విడిచి పారిపోయే ముందు యూఏఈ అధికారులు పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com