పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించిన యూఏఈ
- February 18, 2024
యూఏఈ: కువైట్లో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడంలో యూఏఈలోని అధికారులు సహాయం చేసారు. నిందితుడి వద్ద నుండి 300,000 కంటే ఎక్కువ కువైట్ దినార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫోర్జరీ, పత్రాలు, ఇన్వాయిస్లను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో పేర్కొంది. అతడు దేశం విడిచి పారిపోయే ముందు యూఏఈ అధికారులు పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!







