వైఎస్సార్సీపీ NRI యూఏఈ కమిటీ నియామకం

- February 18, 2024 , by Maagulf
వైఎస్సార్సీపీ NRI యూఏఈ కమిటీ నియామకం

యూఏఈ: వైఎస్సార్సీపీ యూఏఈలో నలుగురు సభ్యుల ఆధ్వర్యంలో NRI కమిటీ ను(విజయరాజు, పడాల బ్రహ్మానంద,అక్రంబాషా,మరియు మైనర్ బాబు) 47 మంది కీలక సభ్యులతో  వైఎస్సార్సీపీకి గ్లోబల్ NRI అధ్యక్షులు వెంకట్ మేడ పాటి,పార్టీ అధ్యక్షులు Y.S.జగన్ మోహన్ రెడ్డి నియమించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com