సరికొత్త రంగుల్లో APSRTC బస్సులు
- February 19, 2024
అమరావతి: APSRTC సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల రంగులను అధికారులు మారుస్తున్నారు. గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు తెలుపు, ఎరుపు, పసుపు రంగులు ఉండగా, ఇప్పుడు నీలం, లేత ఊదా రంగులతో రూపొందిస్తున్నారు. ఊదా, నీలం, తెలుపు రంగుల్లో ఉన్న అల్ట్రా డీలక్స్ బస్సులను తెలుపు, నీలం, ఆరెంజ్ కలర్లలోకి మార్చుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో సిద్ధంగా ఉన్న 30 కొత్త బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







