మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో తాత్కాలికంగా మూసివేత..
- February 20, 2024
యూఏఈ: దుబాయ్లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ మెట్రో స్టేషన్కు యాక్సెస్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు మాల్ మెట్రో ప్రవేశ ద్వారం వెలుపల ఒక నోటీసు అంటించారు. దీనిలో ఫిబ్రవరి 21న ఉదయం 8.30 గంటల నుండి తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రయాణికులకు తెలిపారు. కాగా, ఈ సమయంలో బస్ స్టేషన్కు నిష్క్రమణ సాధారణంగా పనిచేస్తుందని తెలిపింది.అయితే, ఆ రోజున సివిల్ డిఫెన్స్ నిర్వహిస్తున్న మాల్-వైడ్ తరలింపు ఎక్సర్ సైజ్ కారణంగా మూసివేత ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు సేవలు అందుబాటులో ఉండదని అందులో పేర్కొన్నారు. అయితే మెట్రో సర్వీసులు మాత్రం యథాతధంగా సాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









