క్రాకర్స్ విక్రయం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- February 22, 2024
కువైట్: జహ్రా గవర్నరేట్లోని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు కబ్ద్ ప్రాంతంలో పటాకులు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలోని మొబైల్ కిరాణా దుకాణాలు మరియు వీధి వ్యాపారులపై బృందం తనిఖీలు నిర్వహించింది. చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న అనేక మొబైల్ కిరాణా దుకాణాలను మూయించింది. జాతీయ దినోత్సవ వేడుకలకు ముందు కువైట్ అన్ని రకాల బాణసంచా, వాటర్ పిస్టన్, వాటర్ బెలూన్లు మొదలైన వాటి అమ్మకాలను నిషేధించింది. ఇదిలావుండగా ప్రత్యేకంగా వేడుకల సమయంలో వాటర్ బెలూన్లను ఉపయోగించే వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
- టీవీకే ఆధిక్యం..విజయ్ ఇంట్లో మిన్నంటిన సంబరాలు!
- ఐపీఎల్ 2026..టాప్ 4 జట్లకు గట్టి పోటీ!
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!









