హమద్ పోర్ట్ లో భారీగా నిషేధిత పొగాకు స్వాధీనం
- February 23, 2024
దోహా: హమద్ పోర్ట్ మరియు సదరన్ పోర్ట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ భారీ మొత్తంలో నిషేధిత పొగాకును స్వాధీనం చేసుకున్నది. వాణిజ్య నౌకలో దేశంలోకి తరలిస్తున్న ఐదు టన్నులకు పైగా పొగాకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. షిప్మెంట్ హమద్ పోర్ట్కు చేరుకున్నప్పుడు, మూడు ట్రైలర్లను ప్రత్యేక తనిఖీ పరికరాలను ఉపయోగించి తనిఖీ చేశామని, 5.5 టన్నుల (5.5 కిలోలు) పొగాకును గుర్తించామని కస్టమ్స్ విభాగం తెలిపింది. కస్టమ్స్ అధికారిక ఇమెయిల్ లేదా 16500కి కాల్ చేయడం ద్వారా నిషేధించబడిన లేదా నిరోధిత వస్తువుల అక్రమ రవాణాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!









