హమద్ పోర్ట్ లో భారీగా నిషేధిత పొగాకు స్వాధీనం
- February 23, 2024
దోహా: హమద్ పోర్ట్ మరియు సదరన్ పోర్ట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ భారీ మొత్తంలో నిషేధిత పొగాకును స్వాధీనం చేసుకున్నది. వాణిజ్య నౌకలో దేశంలోకి తరలిస్తున్న ఐదు టన్నులకు పైగా పొగాకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. షిప్మెంట్ హమద్ పోర్ట్కు చేరుకున్నప్పుడు, మూడు ట్రైలర్లను ప్రత్యేక తనిఖీ పరికరాలను ఉపయోగించి తనిఖీ చేశామని, 5.5 టన్నుల (5.5 కిలోలు) పొగాకును గుర్తించామని కస్టమ్స్ విభాగం తెలిపింది. కస్టమ్స్ అధికారిక ఇమెయిల్ లేదా 16500కి కాల్ చేయడం ద్వారా నిషేధించబడిన లేదా నిరోధిత వస్తువుల అక్రమ రవాణాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







