రియాద్లో 8 టన్నుల ఉల్లి సీజ్
- February 23, 2024
రియాద్: రియాద్లోని ఒక గిడ్డంగిలో నిల్వ చేసిన ఎనిమిది టన్నుల ఉల్లిపాయలను వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. వాటిని వెంటనే మార్కెట్లకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దక్షిణ రియాద్లో ఎనిమిది టన్నుల కంటే ఎక్కువ ఉల్లిపాయలను నిల్వ చేసిన వాణిజ్య సంస్థ యొక్క గోదాంపై మంత్రిత్వ శాఖ నుండి తనిఖీ బృందాలు దాడి చేశాయి. సీజ్ చేసిన ఉల్లిని వినియోగదారులకు విక్రయించడానికి మార్కెట్లలోకి తరలించే ప్రక్రియను చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









