రియాద్లో 8 టన్నుల ఉల్లి సీజ్
- February 23, 2024
రియాద్: రియాద్లోని ఒక గిడ్డంగిలో నిల్వ చేసిన ఎనిమిది టన్నుల ఉల్లిపాయలను వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. వాటిని వెంటనే మార్కెట్లకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దక్షిణ రియాద్లో ఎనిమిది టన్నుల కంటే ఎక్కువ ఉల్లిపాయలను నిల్వ చేసిన వాణిజ్య సంస్థ యొక్క గోదాంపై మంత్రిత్వ శాఖ నుండి తనిఖీ బృందాలు దాడి చేశాయి. సీజ్ చేసిన ఉల్లిని వినియోగదారులకు విక్రయించడానికి మార్కెట్లలోకి తరలించే ప్రక్రియను చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









