SCPD సెక్రటరీ జనరల్ తో భారత రాయబారి కీలక భేటీ
- February 23, 2024
కువైట్: సుప్రీం కౌన్సిల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (SCPD) జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఖలీద్ ఎ. మహదీతో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశం అయ్యారు. భారతదేశం మరియు కువైట్ మధ్య డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉన్నత విద్య, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారం యొక్క బలమైన అవకాశాల గురించి రాయబారి డాక్టర్ ఖలీద్ ఎ. మహదీతో చర్చించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







