SCPD సెక్రటరీ జనరల్ తో భారత రాయబారి కీలక భేటీ
- February 23, 2024
కువైట్: సుప్రీం కౌన్సిల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (SCPD) జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఖలీద్ ఎ. మహదీతో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశం అయ్యారు. భారతదేశం మరియు కువైట్ మధ్య డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉన్నత విద్య, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారం యొక్క బలమైన అవకాశాల గురించి రాయబారి డాక్టర్ ఖలీద్ ఎ. మహదీతో చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









