SCPD సెక్రటరీ జనరల్ తో భారత రాయబారి కీలక భేటీ
- February 23, 2024
కువైట్: సుప్రీం కౌన్సిల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (SCPD) జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఖలీద్ ఎ. మహదీతో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశం అయ్యారు. భారతదేశం మరియు కువైట్ మధ్య డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉన్నత విద్య, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారం యొక్క బలమైన అవకాశాల గురించి రాయబారి డాక్టర్ ఖలీద్ ఎ. మహదీతో చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







