యు.ఏ.ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు వైరస్ ప్రమాదం
- June 30, 2015
'డైర్' పేరుగల అత్యాధునిక కంప్యూటర్ వైరస్, యు.ఎ. ఈ. లోని బాంకు వినియోగదారులు అతి తరచుగా ఉపయోగించే మూడు వెబ్ బ్రౌజర్లు - గూగల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ ఎక్స్ ప్లోరార్ లను లక్ష్యంగా చేసుకొని, వారి ఆర్ధిక సంబంధిత సమాచారాన్ని సంగ్రహిస్తూ, అతి ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికన్ టెక్నాలజీ కంపనీ – ‘సైమాంటెక్’ యొక్క సైబర్ సేక్యూరిటీ నిపుణుడు తెలిపారు. ఇది ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా బ్యాంకులు మరియు కంపెనీలకు హానిచేసిందని, ముఖ్యంగా బ్రిటిష్ మరియు అమెరికన్ సంస్థలపై కేంద్రీకృతమైనప్పటికీ, గత సంవత్సరం యు.ఎ. ఈ. బాంకులపై కూడా దాడికి పాల్పడి సుమారు 400 మంది స్థానిక ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసిందని ఆయన తెలియ చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









