యు.ఏ.ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు వైరస్ ప్రమాదం
- June 30, 2015
'డైర్' పేరుగల అత్యాధునిక కంప్యూటర్ వైరస్, యు.ఎ. ఈ. లోని బాంకు వినియోగదారులు అతి తరచుగా ఉపయోగించే మూడు వెబ్ బ్రౌజర్లు - గూగల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ ఎక్స్ ప్లోరార్ లను లక్ష్యంగా చేసుకొని, వారి ఆర్ధిక సంబంధిత సమాచారాన్ని సంగ్రహిస్తూ, అతి ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికన్ టెక్నాలజీ కంపనీ – ‘సైమాంటెక్’ యొక్క సైబర్ సేక్యూరిటీ నిపుణుడు తెలిపారు. ఇది ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా బ్యాంకులు మరియు కంపెనీలకు హానిచేసిందని, ముఖ్యంగా బ్రిటిష్ మరియు అమెరికన్ సంస్థలపై కేంద్రీకృతమైనప్పటికీ, గత సంవత్సరం యు.ఎ. ఈ. బాంకులపై కూడా దాడికి పాల్పడి సుమారు 400 మంది స్థానిక ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసిందని ఆయన తెలియ చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







