కువైట్ ను సందర్శించిన ఖతార్ ఎమిర్
- June 30, 2015
ఖతార్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని,కువేట్ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ సాల్ సాబాహ్ ను దస్మాన్ ప్యాలేస్ లో కలుసుకున్నారు.ఈ సందర్భంగా,కువైట్ రాజధానిలో జరిగిన ఆత్మాహుతి దాడికి బలైన వారి కుటుంబాలకు,అధినేతకు కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.దేశ భద్రతను,సుస్థిరతను నిలిపి ఉంచడానికై జరిగే ప్రతి చర్యకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు పునరుద్ఘాటించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







