ఉల్లి మాటున రవాణా.. 26.45 కిలోల గంజాయి సీజ్
- February 29, 2024
యూఏఈ: ఆఫ్రికన్ దేశం నుండి ఎర్ర ఉల్లి మాటున ఎయిర్ ఫ్రైట్ షిప్మెంట్ లో తరలిస్తున్న గంజాయిని దుబాయ్ కస్టమ్స్ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఎక్స్-రే డిటెక్షన్ పరికరాలను ఉపయోగించి క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో ఈ స్మగ్లింగ్ బయటపడ్డది. మొత్తం 14.85 కిలోగ్రాముల గంజాయిని గుర్తించి సీజ్ చేసినట్లు కార్గో విలేజ్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సువైది వెల్లడించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









