ఉల్లి మాటున రవాణా.. 26.45 కిలోల గంజాయి సీజ్
- February 29, 2024
యూఏఈ: ఆఫ్రికన్ దేశం నుండి ఎర్ర ఉల్లి మాటున ఎయిర్ ఫ్రైట్ షిప్మెంట్ లో తరలిస్తున్న గంజాయిని దుబాయ్ కస్టమ్స్ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఎక్స్-రే డిటెక్షన్ పరికరాలను ఉపయోగించి క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో ఈ స్మగ్లింగ్ బయటపడ్డది. మొత్తం 14.85 కిలోగ్రాముల గంజాయిని గుర్తించి సీజ్ చేసినట్లు కార్గో విలేజ్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సువైది వెల్లడించారు.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









