ఉల్లి మాటున రవాణా.. 26.45 కిలోల గంజాయి సీజ్
- February 29, 2024
యూఏఈ: ఆఫ్రికన్ దేశం నుండి ఎర్ర ఉల్లి మాటున ఎయిర్ ఫ్రైట్ షిప్మెంట్ లో తరలిస్తున్న గంజాయిని దుబాయ్ కస్టమ్స్ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఎక్స్-రే డిటెక్షన్ పరికరాలను ఉపయోగించి క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో ఈ స్మగ్లింగ్ బయటపడ్డది. మొత్తం 14.85 కిలోగ్రాముల గంజాయిని గుర్తించి సీజ్ చేసినట్లు కార్గో విలేజ్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సువైది వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









