మార్చి 8 నుండి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్.. ప్రవేశం ఉచితం
- March 01, 2024
దుబాయ్: భారతదేశం మరియు దుబాయ్ ఎమిరేట్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలను పురస్కరించుకొని మొట్టమొదటి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్ మార్చి 8-10 వరకు దుబాయ్లోని అల్ సీఫ్ పార్క్లో నిర్వహించనున్నారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. దుబాయ్ ఎకానమీ మరియు టూరిజం, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టీమ్వర్క్ ఆర్ట్స్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. తనకు 8 నెలల క్రితమే ఇండియా బై ది క్రీక్ అనే భావన వచ్చిందన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అయినా లేదా ఈజిప్ట్లోని ‘ఇండియా బై ది నైల్’ అయినా భారీ విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు. మూడు రోజుల పాటు దుబాయ్ క్రీక్ ఫెస్టివల్ లో భాగంగా ఇండియా, యూఏఈ వచ్చిన కళాకారుల ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







