పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న ధనుష్ ..!
- June 03, 2016
రాన్జనా సినిమాతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడు ధనుష్. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్, ధనుష్ మధ్య చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆనంద్.ఎల్.రాయ్ నిమ్మో పేరుతో హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఆనంద్తో ఉన్న అనుబంధం కారణంగా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ధనుష్ తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









