ముగిసిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్
- March 04, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ ముగిసింది. శనివారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు వేడుకలకు సమాచార మంత్రి, మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ మెయిన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







