ముగిసిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్
- March 04, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ ముగిసింది. శనివారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు వేడుకలకు సమాచార మంత్రి, మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ మెయిన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









