ముగిసిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్
- March 04, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ ముగిసింది. శనివారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు వేడుకలకు సమాచార మంత్రి, మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ మెయిన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!
- ఒమన్లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో వారంలో 1,158 మంది అక్రమ నివాసితులు అరెస్టు..!!
- ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- బహ్రెయిన్ లో నిఘా, గస్తీతో చోరీలకు చెక్..!!
- భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామనేది పగటి కల: మంత్రి శ్రీధర్బాబు
- తెలంగాణ విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థల చేయూత
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు









