ముగిసిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్
- March 04, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ ముగిసింది. శనివారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు వేడుకలకు సమాచార మంత్రి, మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ మెయిన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష