మీ కిడ్నీలు సేఫ్గా వుండాలంటే ఈ ఆహారం జాగ్రత్త అవసరం సుమా.!
- March 05, 2024
కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే శరీరంలో ప్రక్రియ సక్రమంగా వుంటుంది. ఆరోగ్యంగా వుండాలంటే, శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా వుండాల్సిందే.
మరి, మన కిడ్నీలు సేఫ్గా వుండాలంటే ఏం చేయాలి.? డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంతే. హైబీపీ వున్నవారికి కిడ్నీ సమస్యలు అధికం. అందుకే వారు వంటల్లో ఉప్పు వాడకం తగ్గించాలి.
టమాటా, పాలకూర వంటి కూరగాయలను పూర్తిగా మానేయకూడదు కానీ, తక్కువగా తీసుకోవాలి. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి. అలాగే, కాల్షియ, పొటాషియం ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి.
రోజులో మూడు లీటర్ల నీరు తగ్గకుండా తాగుతుండాలి. రోజువారి వంటల్లో అల్లం, పసుపు, కొత్తిమీరను కంపల్సరీ చేసుకోవాలి. కొత్తిమీరలోని పోషకాలు రక్త సరఫరాని వేగవంతం చేస్తాయ్. తద్వారా కిడ్నీల్లో ఎటువంటి బ్లాక్స్ లేకుండా సురక్షితంగా పని చేస్తాయ్.
వీటన్నింటితో పాటూ, చిన్నపాటి వ్యాయామాన్ని కూడా రెగ్యులర్ జీవన శైలిలో భాగం చేసుకోవాలి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!