మీ కిడ్నీలు సేఫ్గా వుండాలంటే ఈ ఆహారం జాగ్రత్త అవసరం సుమా.!
- March 05, 2024కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే శరీరంలో ప్రక్రియ సక్రమంగా వుంటుంది. ఆరోగ్యంగా వుండాలంటే, శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా వుండాల్సిందే.
మరి, మన కిడ్నీలు సేఫ్గా వుండాలంటే ఏం చేయాలి.? డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంతే. హైబీపీ వున్నవారికి కిడ్నీ సమస్యలు అధికం. అందుకే వారు వంటల్లో ఉప్పు వాడకం తగ్గించాలి.
టమాటా, పాలకూర వంటి కూరగాయలను పూర్తిగా మానేయకూడదు కానీ, తక్కువగా తీసుకోవాలి. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి. అలాగే, కాల్షియ, పొటాషియం ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి.
రోజులో మూడు లీటర్ల నీరు తగ్గకుండా తాగుతుండాలి. రోజువారి వంటల్లో అల్లం, పసుపు, కొత్తిమీరను కంపల్సరీ చేసుకోవాలి. కొత్తిమీరలోని పోషకాలు రక్త సరఫరాని వేగవంతం చేస్తాయ్. తద్వారా కిడ్నీల్లో ఎటువంటి బ్లాక్స్ లేకుండా సురక్షితంగా పని చేస్తాయ్.
వీటన్నింటితో పాటూ, చిన్నపాటి వ్యాయామాన్ని కూడా రెగ్యులర్ జీవన శైలిలో భాగం చేసుకోవాలి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం