20 శాతం తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!
- March 07, 2024
యూఏఈ: ఎగుమతులపై మూడు నెలల నిషేధం తర్వాత యూఏఈకి కమోడిటీ ఎగుమతులను భారతదేశం అనుమతించింది. దీంతో యూఏఈలో ఉల్లి ధరలు 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా 2023 డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. "నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా యూఏఈకి త్రైమాసికానికి 3,600 మెట్రిక్ టన్నుల పరిమాణపు సీలింగ్తో 14,400 టన్నుల ఉల్లిపాయల ఎగుమతి అవుతాయి. " అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా నిషేధం విధించిన తరువాత యూఏఈలో ఉల్లిపాయల ధరలు కిలోకు సగటున 1.5-Dh2 నుండి దాదాపు Dh7-Dh8కి పెరిగాయి.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









