20 శాతం తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!
- March 07, 2024
యూఏఈ: ఎగుమతులపై మూడు నెలల నిషేధం తర్వాత యూఏఈకి కమోడిటీ ఎగుమతులను భారతదేశం అనుమతించింది. దీంతో యూఏఈలో ఉల్లి ధరలు 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా 2023 డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. "నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా యూఏఈకి త్రైమాసికానికి 3,600 మెట్రిక్ టన్నుల పరిమాణపు సీలింగ్తో 14,400 టన్నుల ఉల్లిపాయల ఎగుమతి అవుతాయి. " అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా నిషేధం విధించిన తరువాత యూఏఈలో ఉల్లిపాయల ధరలు కిలోకు సగటున 1.5-Dh2 నుండి దాదాపు Dh7-Dh8కి పెరిగాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







